కాఫీ ప్రియులకు శుభవార్త - మీ గుండె ఆరోగ్యం గురించి 2026 తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఈ కేటగిరీలో మొత్తం 3 కథనాలు ప్రచురించబడ్డాయి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న "నగదు రహిత వైద్యం" (Emplolyee Health Scheme - EHS) పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది.
ఆయుష్మాన్ భారత్ (PMJAY) పథకం భారత పౌరులకు సంవత్సరానికి ₹5 లక్షల వరకు ఆరోగ్య భీమాను అందించే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ పథకం. అక్టోబర్ 2024 నుండి, 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఉచిత వైద్య సేవలు లభిస్తాయి. ఈ పథకం ముందస్తు వ్యాధులను మొదటి రోజు నుంచే కవర్ చేస్తూ, 1,900 పైగా చికిత్సలను దేశవ్యాప్తంగా క్యాష్లెస్గా పొందే వెసులుబాటును కల్పిస్తుంది.